మెదక్ : జిల్లాలోని పాపన్నపేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
ఇటీవల ఏడుపాయల ఉద్యోగులకు కరోనా సోకడం మూలంగా సుమారు పది రోజులపాటు దుర్గామాత ఆలయం మూసి వేసిన విషయం తెలిసిందే.
కాగా ఏప్రిల్1న ఆలయాన్ని పునఃప్రారంభించిన అనంతరం మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది భక్తులు ఇబ్బందులు పడకుండా కరోనా నిబంధనలను పాటించేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య