సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రగతిని చూసి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి