తిరుచానూరు, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ శనివారం కుటుంబ సభ్యులతో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారి ప్రసాదం సమర్పించారు.ఈ సందర్భంగా టిటిడి జేఈఓ సదాభార్గవి, సివిఎస్ఓ గోపీనాథ్ జట్టి, టెంపుల్ డిఇఒ కస్తూరి బాయి, ఆలయ పూజారులు పాల్గొన్నారు.