హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం అధ్యక్షురాలు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ అధ్వర్యంలో మంగళవారం జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గం, తెలంగాణ అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ నాయకులు ఎస్.సహదేవ్, రవీందర్కుమార్, రవీందర్రావు, నగరశాఖ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.బి.కృష్ణయాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వినయ్కుమార్, రాజ్కుమార్గుప్తా, కేంద్ర నాయకులు బి. వెంకటయ్య, డి.అరుణ్ కుమార్, వి.సుజాత, సబిత, ప్రణయ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, యాదగిరి, హరికృష్ణ, లక్ష్మణ్గౌడ్, స్వరూపరాణి, లావణ్య, రంజిత్నాయక్, ఆనంద్కుమార్, గోపాల్నాయక్, గోపిచంద్, తదితరులు పాల్గొన్నారు.