జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో హుజురాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్..కళాకారుడు సాయిచంద్.
-ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , రాష్ట్ర నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి.
తమ ఆటపాటలతో దుమ్మురేపిన సాయిచంద్ కళాబృందం
కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సమ్మిరెడ్డి, సత్యనారాయణ, మండల కో అప్షన్ సభ్యులు రఫీ, సర్పంచులు శ్రీలత, మహేందర్, రాజారాం, రాజేశ్వరరావు, ఎంపీటీసీలు రామస్వామి, మల్లేశం, తిరుపతిరావు తదితరులు.
కార్యక్రమంలో పాల్గొన్న వావిలాల గ్రామప్రజలు
ప్రజల మధ్య కూర్చుని ధాంధాం చూస్తున్న జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .
ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు.