హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణ తదితర అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నది.