మెట్పల్లి రూరల్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన ప్రవీణ్ గురువారం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి సూర్య నమస్కారాలు చేశాడు.