రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ జరుగుతున్నది.