సిరిసిల్ల రూరల్/రాజన్న సిరిసిల్ల : జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తన మానవత్వాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట్ వెళ్లే దారిలో సార్ధపూర్ వద్ద రోడ్డుపై గాయాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించిన ఎస్పీ వెంటనే స్పందించారు. తన వాహనం నుంచి దిగి ప్రత్యేక వాహనంలో క్షతగాత్రులను జిల్లా దవాఖానకు తరలించి మరో మారు తన మంచి మనసును చాటుకున్నారు. సకాలంలో స్పందించి సాయమందించిన ఎస్పీని పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి