భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల పరిధిలో శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పూసగుప్ప గ్రామ సమీపంలో ఆరుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.