యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అటవీశాఖ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కూమారి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీత ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయంలో అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Yadadri temple | యాదాద్రిలో భక్తుల కోలాహలం..
Ramappa | రామప్పను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు