ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డులో డైరీ ఫాం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సెకండ్ వైఫ్ కిచెన్ను బుధవారం నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, కార్పొరేటర్లు మాజీద్, హారున్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు అక్బర్ తదితరులు పాల్గొన్నారు.