ముంబై: జాన్ అబ్రహాం, దివ్య ఖోస్లాకుమార్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న చిత్రం సత్యమేవ జయతే 2. మిలాప్ జవేరి డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా సత్యమేవ జయతే 2 రిలీజ్ ను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి సేఫ్టీని మించింది ఏదీ లేదు.
మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరో తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుంది. మాస్క్ ధరించండి..మనకు మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జైహింద్ అని చిత్రయూనిట్ పేర్కొంది. సత్యమేవ జయతే 2ను టీ సిరీస్-ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన్ పై భూషణ కుమార్, కృష్ణన్ కుమార్, నిఖిల్ అడ్వాణి నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్