ఖమ్మం : కరోనాతో ఓ పంచాయతీ కార్యదర్శి మృత్యువాతపడ్డారు. జిల్లాలోని బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లా సుధీర్ (39) ఈ నెల 8న బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో విధులకు సెలవు పెట్టి హోంక్వారంటైన్లో ఉంటున్నారు.
తరువాత ఖమ్మంలో ఓ ప్రైవేటు దవాఖానలో చేరి చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ వ్యాధి మరింత తీవ్రం కావడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేరాడు. చికిత్స పొందుతూనే శనివారం దవాఖానలో మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి..
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు