సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్�
బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ �
హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడ
హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి విలువైన సూచనలు చేసిన సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్
కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు
మూడేళ్ల క్రితం వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి టాలీవుడ్లో ఒక క్లాసికల్గా నిలిచిపోతుంది. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ అద్భుతం
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడిన సీఎం కేసీఆర్ | కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో ఆదివారం సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.
ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �