హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించగా..రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా