HomeTelanganaOnline Booking For Darshan Tickets At Tirumala From March 21
21 నుంచి శ్రీవారి దర్శన టికెట్లు
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను మార్చి 21 నుంచి విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్ల ఆన్లైన్ కోటాను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది.