కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
Turrebaz Khan | హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తురేబాజ్ ఖాన్. మరికొంతమంది తిరుగుబాటుదార్లతో కలసి ఖాన్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్సన్కు...
మదర్స్ మిల్క్ బ్యాంకుల విస్తరణకు సన్నాహాలు మరో 13 చోట్ల ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇ�
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
వ్యాపార వైఫల్యాల నివారణకు మార్గాలివే ప్రతీ వ్యాపారంలోనూ ఒడిదుడుకులు సర్వసాధారణం. తెలివైన నిర్ణయాలతోనే అధిగమించవచ్చు. వ్యాపార వైఫల్యాల నివారణకు ప్రధాన మార్గాలివే. అవగాహన మనం చేస్తున్న వ్యాపారంపై పూర్�
Subhash Chandra bose | తొలిదశ భారతీయ విప్లవకారుడు రశ్ బిహారీ బోస్. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) ఏర్పాటుచేశారు. దానికి సుభాష్ చంద్ర బోస్ 1943 అక్టోబర్ 21న పునరుజ్జీవం...
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శ
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో ఏర్పాటు
Indian Flag evolution | భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న స్వరాజ్ పతాకాన్నే భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్నమార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని...
జనగామ పట్టణ కేం ద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు కనుల పండువలా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోశమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లా పా ప�
ట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పిం
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీనివాస నగర్లో తీజ్ వ