హైదరాబాద్ : మూసీ సుందరీకరణ పనులతో హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ మరింత అందంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సరికొత్త అందాలు భాగ్యనగర్ వాసులను కనువిందు చేశాయి. సాయంత్రం సంధ్యవేళలో భానుడి కిరణాలు సాగర్ నీటిపై పడి బంగారు వర్ణంలో మెరుస్తుంటే.. ఔత్సాహికులు సెయిలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా