నిమ్స్లో నాన్ ఫ్యాకల్టీ ఎంప్లాయీస్ యూనియన్కు సంబంధించి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా సత్యా గౌడ్, జనరల్ సెక్రటరీగా ఎస్.ఆర్.సురేశ్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ.రాంబాబు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఓ. షహీన, ఏ. శ్రీధర్, ఎండీ. సిరాజుద్దీన్, వి. రామాంజనేయులు దేవి, సెక్రెటరీలుగా కనకతార, డి. సుధాకర్, ఎన్. వేణుగోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి. కుమారస్వామి, అబ్దుల్ వారిస్, ఆర్.ఎన్. మురళి, కోశాధికారిగా వై.ఆశారాణి, సలహాదారులగా పి. రాజ్కుమార్, జి. గిరిజా మనోహర్, ఆర్. శరత్(రిటైర్డ్), పి. సురేశ్ (రిటైర్డ్)గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో నిమ్స్ డైరెక్టర్ను కొత్తగా ఎన్నికైన నాన్ ఫ్యాకల్టీ యూనియన్ కార్యవర్గం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది.