హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మంగళవారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, తెలంగాణ చే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇవి కూడా చదవండి..
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు