హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ర్టానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటే ద్రవ్యోల్బణంపై జవాబివ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలివీ..