హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పట్టణంలో ఓటర్లను కలిశారు. హుజూరాబాద్ లో సెలూన్ షాప్, హోటల్, టిఫిన్ సెంటర్ల వద్ద సామాన్యుడిలాగ టీ తాగుతూ చిట్ చాట్గా ఓటర్లతో ముచ్చటించారు.