అమరావతి,జూన్9:ఏపీదేవాదాయశాఖమంత్రివెల్లంపల్లిశ్రీనివాసరావువిజయనగరంజిల్లాలోనిరామతీర్థంఆలయాన్నిసందర్శించారు.సీతారామస్వామివారిని దర్శించుకున్న అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే జనవరి నాటికి రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఆగమ శాస్త్ర నిపుణులు, పండితులు, స్వామీజీల సూచనలు, సలహాల మేరకు 3కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టినట్టు వెల్లంపల్లి పేర్కొన్నారు.