జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో కొవిడ్ -19 నివారణ, సంక్షేమ చర్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద గల ఇల్లందు క్లబ్ హౌస్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ జక్కుల హర్షిణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్ట్ అధికారి హన్మంతు జెండగే, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఇతర పోలీస్, వైద్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్