నల్లగొండ : నాగార్జునసాగర్లోని కమలా నెహ్రూ దవాఖానను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్లో మరుగుదొడ్లు, నీటి వసతి, ఆపరేషన్ థియేటర్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం కొవిడ్-19, ఇతర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు నోముల భగత్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, డీఎంహెచ్వో కొండల్ రావు, డీటీహెచ్ డాక్టర్ మాతృ, దవాఖాన సూపరింటెండెంట్ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి