హైదరాబాద్ : ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కే. కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అభినందనలు తెలిపి సన్మానించారు. బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్ కుమార్,ఉపేంద్ర ఆదివారం మంత్రి, ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారికి మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన