హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎండీఎస్ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ ఆరోగ్య వర్సిటీ తెలిపింది.
తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in సంప్రదించాలని కోరింది.