రిజిస్ట్రేషన్కు అవకాశం లేని భూములను ఈటెల రాజేందర్కు సంబంధించిన కంపెనీలు అక్రమంగా కొనుగోలు చేయడమే కాకుండా.. నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకుల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు అన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపాలని కంపెనీస్ రిజిస్ట్రార్కు లేఖ రాశానని వెల్లడించారు. ఈటెల రాజేందర్కు సంబంధించిన కంపెనీల అక్రమ బాగోతం గురించి ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.