రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ సైనిక్ బోర్డ్ (కేఎన్బీ) 2021-22 విద్యాసంవత్సరానికి గాను పీఎం స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేఎన్బీ- ప్రధానమంత్రి ఉపకారవేతన పథకం
మొత్తం స్కాలర్షిప్స్: 5500 (వీటిలో బాలురకు 2750, బాలికలకు 2750)
స్కాలర్షిప్: బాలురకు ఏడాదికి రూ.30 వేలు, బాలికలకు ఏడాదికి రూ.36 వేలు ఇస్తారు.
అర్హతలు: ప్రొఫెషనల్/టెక్నికల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులు వీటికి అర్హులు. ఇంటర్/డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
నోట్: మాజీ సైనిక్ ఉద్యోగుల వితంతువులు, సంరక్షకులు, మాజీ ఇండియన్ కోస్ట్గార్డ్ సిబ్బందికి చెందిన విద్యార్థులకు ప్రొఫెషనల్/డిగ్రీ కోర్సు చదువుకోవడానికి వీటిని ఇస్తారు.
ఎంపిక: మెరిట్ మార్కుల ఆధారంగా చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్సైట్: https://ksb.gov.in