మధిర, అక్టోబర్ 4: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేందుకు సంచలన నిర్ణయానికి రావడంతో సరిహద్దు ప్రాంతంలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించడంతో రైతులు, ప్రజలు, యువకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. దేశంలో కొత్త పార్టీగా బీఆర్ఎస్గా ఆవిర్భవించిందన్న ఆనందంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. అనంతరం ప్రజలకు బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘం నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రావూరి శ్రీనివాసరావు, పంబి సాంబశివరావు, పెంట్యాల పుల్లయ్య, కనుమూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 5: భారత రాష్ట్ర సమితి ప్రకటనతో మండల వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సర్పంచ్ తుడుం రాజేశ్, ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ, ఉపసర్పంచ్ తుళ్లూరి అచ్చయ్య, గ్రామ అధ్యక్షుడు పాపినేని రంగారావు, కార్యదర్శి తుడుం కృష్ణ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు గుర్రం శ్రీనివాసరావు, రేపల్లె కృష్ణమాచారి, తుడుం రవికుమార్, చంద్రరావు, పుల్లయ్య, కొండలు, శ్రీను, కుమార్ పాల్గొన్నారు.
మధిరటౌన్, అక్టోబర్ 5: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీగా ప్రకటించడాన్ని మధిరలో బీ(టీ)ఆర్ఎస్ మధిర పట్టణ, మండల శ్రేణులు సంబురాలు నిర్వహించారు.కోన నరేందర్రెడ్డి, తాళ్లూరి హరీష్, వంకాయలపాటి నాగేశ్వరరావు, కర్ణాటి శ్రీనివాసరావు, బోయపాటి వెంకటేశ్వరరావు, హరికిరణ్, జేవీ.రెడ్డి, ఖాదర్, ఉమామహేశ్వరరెడ్డి, అప్పారావు, గుర్రాల పెద్దసైదురెడ్డి, మేడికొండ కిరణ్, దుర్గాప్రసాద్, పర్సా శ్రీను, గద్దల రాజా, రమేశ్ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 5: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ఆవిర్భవించడంతో మండలంలో సంబురాలు జరుపుకున్నారు. బీ(టీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్వగ్రామమైన పిండిప్రోలులో నాయకులు, కార్యకర్తలు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. చామకూరి రాజు, పులుగుజ్జు వెంకటేశ్వర్లు, పరికపల్లి చంద్రశేఖర్, రేపాకుల రవి, పసలాది ముత్తయ్య, నాయకులు దూదిమెట్ల శ్రీను, దొడ్డా గురవయ్య, గోకినెపల్లి వెంకన్న, తాతా రవిందర్, యనగందుల సత్యం, చామకూరి సునీల్, కిరణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, అక్టోబర్ 5: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వజ్జా రమ్య, ఉన్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి, గండు సతీశ్, శాకమూరి సతీశ్, వజ్జా శ్రీనివాసరావు, కుండా శ్రీనివాసరావు, రాయపూడి శ్రీనివాసరావు, గొలుసు రవి పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, అక్టోబర్ 5: అతికొద్ది రోజుల్లోనే దేశాధినేతగా సీఎం కేసీఆర్ నిలవబోతున్నారని బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. మట్టా వెంకటేశ్వరరావు, కొప్పుల ఆంజనేయులు, లక్ష్మణ్నాయక్, గద్దె సతీశ్, నాశబోయిన కనకయ్య, మానుకొండ శ్రీను, కృష్ణ, అంజిబాబు, వీరభద్రం, రవికుమార్, ఉదయ్ పాల్గొన్నారు.
కూసుమంచి, అక్టోబర్ 5: బీఆర్ఎస్ ఆవిర్భావంపై కూసుమంచిలో నాయకులు దేశ్కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇంటూరి శేఖర్, వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, మల్లీడి వెంకటేశ్వరరావు, కాసాని సైదులు, కిషన్ నాయక్, బానోత్ నాగేశ్వరరావు, తిప్పని అలివేలమ్మ, వడ్త్యి బాలకృష్ణ, కోటి జాదవ్, తంగెళ్ల బుచ్చిబాబు, కొక్కిరేణి సీతారాములు పాల్గొన్నారు.
ముదిగొండ, అక్టోబర్ 5: బీఆర్ఎస్ ఆవిర్భావ నేపథ్యంలో మండల కేంద్రంలో ఘనంగా నాయకులు సంబురాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నాయకులు బత్తుల వీరారెడ్డి, మందరపు యర్ర వెంకన్న, పసుపులేటి వెంకట్, తోట ధర్మారావు, పోట్ల ప్రసాద్, మీగడ శ్రీనివాస్ యాదవ్, బంక మల్లయ్య, గోవింద్, యాకూబ్, రామారావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, అక్టోబర్ 5: బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో నాయకులు సంబురాలు చేసుకున్నారు. మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు ఆధ్వర్యంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, యన్నం శ్రీనివాసరెడ్డి, దేవరకొండ శిరీష, శీలం కవిత, కుడుముల మల్లికార్జునరెడ్డి, సూరానేని రామకోటేశ్వరరావు, వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, కొమ్ము కృష్ణ, కోట శ్రీనివాసరావు, యరమల రేణుక, కృష్ణారెడ్డి, భుక్యా రాము, మూల్పూరి స్వప్న, షేక్ మస్తాన్వలీ, సంక్రాంతి కృష్ణారావు, యన్నం సత్యనారాయణరెడ్డి, సగ్గుర్తి కిశోర్బాబు, కొండపాటి సాంబశివరావు, మూల్పూరి శ్రీనివాసరావు, కుడుమల మదన్రెడ్డి, హనుమాన్ సాంబశివరావు, దేవరకొండ రవి, గుర్రాల పుల్లారెడ్డి, చిట్టిబాబు, పెరుగు రామకృష్ణ, ఆవుల ముత్తయ్య, కామిశెట్టి పవన్కుమార్, చెన్నం రాము పాల్గొన్నారు.
బోనకల్లు, అక్టోబర్ 5: దేశ ప్రజల ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, బానోత్ కొండ, ఇటికాల శ్రీనివాసరావు, మోదుగుల నాగేశ్వరరావు, గుండపునేని సుధాకర్రావు, గద్దల వెంకటేశ్వర్లు, షేక్ పెంటూసాహెబ్, యార్లగడ్డ చిన్ననరసింహ, కొనకంచి నాగరాజు, ధారగాని నారాయణ, షేక్ పెంటూసాహేబ్, యనిగండ్ల మురళి, సూర్యదేవర సుధాకర్, గుడిపుడి రామకృష్ణ, షేక్ నజీర్, బంధం నాగేశ్వరరావు, తొండపు వేణు, కొమ్మినేని ఉపేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 5: మండల వ్యాప్తంగా మండల, గ్రామశాఖల ఆధ్వర్యంలో సంబురాలు అంబరాన్నంటాయి. పెంట్యాల పుల్లయ్య, కిలారు మనోహర్, పర్చగాని తిరుపతి కిశోర్, మంకెన రమేశ్, గురజాల హనుమంతరావు, పూర్ణయ్య, బొడ్డు వెంకట్రామయ్య, చెవుల వెంకటప్రసాద్, పోల్నీడు కొండలు, పఠాన్ షబ్బీర్ఖాన్, వేముల నర్సయ్య, కొండలు పాల్గొన్నారు.