హైదరాబాద్, జూన్ 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ కార్బన్ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ‘కార్బన్ ఎక్స్-21’పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 4,999. స్మార్ట్ ఫోన్ వేరియంట్లో తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన ఫీచర్లు ఎలా ఉన్నాయంటే…
-8 మెగా పిక్సెల్ కెమెరా (రెయిర్), 5 మెగా పిక్సెల్ (సెల్ఫీ).
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.5.45 ఇంచుల హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే.
-యూనిసోక్ ఎస్సీ 9863 ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 10గో ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేస్తుంది.
-కార్బన్ ఎక్స్ 21 కెపాసిటీ: 2 జీబీ ర్యామ్ + 32 బీజీ.
-స్క్రీన్ రిజల్యూషన్ 1440x 720.