జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం మధ్యాహ్నం 8 గేట్లు తెరిచి 42,940 క్యూసెక్కులు దిగువనకు వదిలారు. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 519.60 మీటర్లు కాగా.. ప్రస్తుతం 517.33 మీటర్లకు చేరింది. సామర్థ్యం 123.08 టీఎంసీలకు 88.630 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో జూరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్