MLA Muthireddy | సీఎం కేసీఆర్ను కలిసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. చేర్యాల పట్టణంతోపాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు.