న్యూఢిల్లీ, నవంబర్ 29: ఇండస్ఇండ్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థయైన భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్(బీఎఫ్ఐఎల్)కు పలువురు సీనియర్ అధికారులు గుడ్బై పలికారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఎఫ్వోలు తమ పదవులకు రాజీనామాచేశారు. కంపెనీ ఎండీ, సీఈవోగా పనిచేసిన శలాభ్ సక్సేనా, ఈడీ-సీఎఫ్వో అశిష్ దామానిలు తమ పదవులకు రాజీనామా చేసిన తన పోటీ సంస్థయైన స్పందన స్పూర్తిలో చేరారు. దీంతో రంగంలోకి దిగిన ఇండస్ఇండ్ బ్యాంక్.. వీరి స్థానంలో జే శ్రీధరన్ను ఈడీగా నియమించింది.