ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్గా మార్చారు. ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కలిసిమెలిసి ఉండేలా చేస్తుంటే.. కులాలు, మతాల పేరుతో సమాజంలో విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు చేస్తున్నది. ఆ ఉచ్చులో తెలంగాణ సమాజం పడొద్దు.
– మంత్రి జగదీశ్రెడ్డి