నాగోలు మూసీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మూసీ పక్కన వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్, వాటి పక్కన ఏర్పాటు చేసిన పూల మొక్కలు, రంగు రంగుల డిజైన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి