భారత్లో మొదలై, అమెరికాలో జరిగిన అతి పెద్ద రూ.2600 కోట్ల ఐటీ స్కాం నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. నవదీప్, విష్ణు, నవీన్ చంద్ర, కాజల్, లీడ్ రోల్స్ లో నటించగా..బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కీ రోల్ పోషించాడు. ఒరిజినల్గా జరిగిన స్కాంను..ఎలా జరిగిందని సినిమా ద్వారా చాలా బాగా చూపించారని ఆడియెన్స్ అభిప్రాయపడ్డారు. .సినిమా సాగుతున్నంతసేపు విష్ణు, కాజల్ కనిపించకుండా తెరపై కేవలం సిస్టర్, బ్రదర్ పాత్రలే కనిపిస్తాయంటున్నారు.
రియల్గా ఇలా జరిగిందా అనిపించేలా సినిమా ఉందంటూ చెప్పుకొస్తున్నారు పబ్లిక్ . మోసగాళ్లపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో..వారి మాటల్లోనే..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.