న్యూఢిల్లీ : ఇరా నీ కప్లో రెస్టా ఫ్ ఇండియా జ ట్టుకు హైదరాబాదీ హనుమ విహారి సార ధ్యం వహించనున్నాడు. అక్టోబర్ 1 నుంచి రాజ్కోట్లో జరుగనున్న ఇరానీ కప్ మ్యాచ్ కోసం బీసీసీఐ బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది.
రెస్టాఫ్ ఇండియా జట్టు : హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కె.ఎస్.భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిశోర్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జన్ నగ్వాస్వల్లా.