సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలోని దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రూ.3016 పింఛన్ ఇస్తున్నారా?. కేసీఆర్ మంచి మనసు కారణంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలోని 7,800 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. ఉప ఎన్నికకు కారకుడైన ఈటల రాజేందర్ అసలు రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలి. దివ్యాంగుల ఓట్లన్ని గంపగుత్తగా టీఆర్ఎస్కే.