న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం ధర స్వల్పంగా దిగి రాగా, వెండి ధర భారీగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.317 పెరిగి రూ.46,382కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,688 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో యెల్లో మెటల్ ధర స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్ఢీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అయితే, వెండి ధరలు మాత్రం ఇవాళ భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,328 పెరిగి రూ.70,270కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,942 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ పసిడి ధర 1,776 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 26.42 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గొర్రెకు పిల్లి మసాజ్..వీడియో వైరల్
అక్కడ మే 12 నుంచి సంపూర్ణ లాక్డౌన్..!
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన