మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరులో ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి)పై దాడి జరిగింది. రైతు వేదికలో ఉన్న ఏఈవో ప్రతిభపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి, మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు.