హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి శ్వేత వినూత్న ప్రచారం చేపట్టారు.
పట్టణంలోని 14, 15 వార్డుల్లో చెట్టు, బొట్టు ప్రగతికి మెట్టు అంటూ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటికో మొక్క అందిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.