గంగాధర, జనవరి 30: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, టీఎస్డబ్ల్యూడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరుకాపు సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్, రాష్ట్ర మున్నూరుకాపు సంఘం మహిళా కన్వీనర్ బోనాల శ్వేత సోమవారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మొక్కను అందజేశారు.
సీఎం కేసీఆర్కు పూలమొక్కను అందిస్తున్న గంగాధర ఎంపీపీ మధూకర్, బోనాల శ్వేత