అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది . ప్రసుత్తం 36,108 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 1066 మంది బాధితులు కోలుకున్నారు.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1, 534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . విశాఖలో 1,263 , గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళం జిల్లాలో 573 , అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 కరోనా కేసులు అత్యదికంగా నమోదయ్యాయి .