శంషాబాద్ రూరల్, మే 29: టేకాఫ్ అయ్యే సమయానికి సాంకేతి క సమస్య తలెత్తడంతో ఉదయం 9.45 నిమిషాలకు హైదరాబాద్ ను ంచి గోండియా వెళ్లాల్సిన ఫ్లై బిగ్ విమానం రన్వేపై రెండు గంటల పాటు నిలిచిపోయింది.
ఆందోళన చెందిన ప్రయాణికులు రన్ వేపై నే ధర్మాకు దిగారు. దీంతో వారిని మరో విమానంలో పంపించారు.