హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఈసెట్ దరఖాస్తులకు ఆలస్య రుసుము గడువును జేఎన్టీయూ అధికారులు పొడిగించారు. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు.