అధిక బరువు.. అనేది పెద్ద సమస్య..కరోనా లాక్డౌన్వల్ల చాలా మంది ఇంట్లోనే ఉండడంతో బరువు పెరిగారు. ఇంకొంతమంది ఎప్పటినుంచో ఈ సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఉన్నారు. అధిక బరువున్నామని తిండి మానేస్తుంటారు.. డైటింగ్ చేస్తుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి చాలా హానికరమట.. డైటింగ్ చేయకుండా, తిండి మానేయకుండా కూడా శరీరం బరువును తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మరి వారి సూచనలేంటో ఈ వీడియోలో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.