కరోనాను ఎదుర్కొనేందుకు చాలామంది సాంప్రదాయ వైద్యం వైపు మళ్లారు. ఈ క్రమంలో అందరి నోళ్లలో బాగా నానిన పదం తిప్ప తీగ. దీని ఆకులు తింటే కరోనా దరికి చేరదన్న ప్రచారం నేపథ్యంలో దీనికి ఎన్నడూ లేని డిమాండ్ ఏర్పడింది. చివరికి కొందరు ఇళ్లలోనే ఈ మొక్కను పెంచుకోవడం ప్రారంభించారు. అతిగా తింటే ఏదైనా విషమే అన్నట్లు ఇప్పుడీ తిప్పతీగతో కూడా అలాంటి ప్రమాదమే ఉన్నదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మరి ఆ ప్రమాదమేంటో ఈ కింది వీడియోలో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.