పవన్కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు. పాన్ ఇండియా కథాంశంతో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా..వి దయాకర్రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కొద్దిగా కష్టమే.
ఇలాంటి టైంలో పవన్-క్రిష్ మూవీపై ఓ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. హరిహరవీరమల్లు చిత్రాన్ని 2022 సంక్రాంతి బరిలో నిలుపనున్నట్టు ఏఎం రత్నం తెలిపారు. డైరెక్టర్ క్రిష్ అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తారు. క్రిష్ గతంలో చేసిన చిత్రాలే దీనికి ఉదాహరణ. సంక్రాంతి పండుగకు ఇంకా చాలా సయయం ఉందని, సినిమా రిలీజ్పై అనుమానాలేవి పెట్టుకోవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!